కువైట్ లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2022కువైట్ సిటీ: కువైట్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కువైత్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో రాయబారి సిబి జార్జ్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అంతేకాకుండా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదవి వినిపించారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు కూడా పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత