కువైట్ లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 26, 2022 , by Maagulf
కువైట్ లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కువైట్ సిటీ: కువైట్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో రాయబారి సిబి జార్జ్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అంతేకాకుండా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదవి వినిపించారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు కూడా పాల్గొన్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com