రిఫైనరీ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు భారతీయులు మృతి
- January 27, 2022
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ మినా అల్-అహ్మదీ రిఫైనరీలో గ్యాస్ లిక్విఫాక్షన్ యూనిట్లో జనవరి 14న జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇండియన్స్ సంఖ్య 4కి చేరుకుంది. ఆ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు భారతీయ కార్మికులు చికిత్స పొందుతూ మరణించారు. మినా అల్-అహ్మదీ రిఫైనరీలో గ్యాస్ లిక్విఫాక్షన్ యూనిట్ అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించగా.. 10 మంది కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడ్డ వారిలో 5 మంది కార్మికులు అల్-అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ముగ్గురు కార్మికులు రిఫైనరీ క్లినిక్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









