సౌదీ రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా భారత్
- January 27, 2022
సౌదీ: భారత్ , సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సౌదీ అరేబియా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా ఇండియా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో రెండు దేశాల మధ్య 24.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 94 శాతం అధికం కావడం విశేషం.
తాజా వార్తలు
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!









