సౌదీ రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా భారత్
- January 27, 2022
సౌదీ: భారత్ , సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సౌదీ అరేబియా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా ఇండియా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో రెండు దేశాల మధ్య 24.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 94 శాతం అధికం కావడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







