డ్రగ్స్ను నిర్మూలించే ప్రణాళికను సిద్ధం చేస్తున్న తెలంగాణ పోలీసులు
- February 02, 2022
హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ను నిర్మూలించే ప్రణాళికను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 1000 మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ సిటీలో కొత్తగా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ్రగ్స్ నిర్మూలన కోసం నగర సీపీ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో నిరంతరం డ్రగ్స్పై నిఘా పెట్టారు. ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్లను నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేష్తో పాటు వెయిటింగ్లో ఉన్న రమేష్ రెడ్డిలను నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ను వెంటనే పసిగట్టే అత్యాధునిక పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









