డ్రగ్స్ను నిర్మూలించే ప్రణాళికను సిద్ధం చేస్తున్న తెలంగాణ పోలీసులు
- February 02, 2022
హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ను నిర్మూలించే ప్రణాళికను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 1000 మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ సిటీలో కొత్తగా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ్రగ్స్ నిర్మూలన కోసం నగర సీపీ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో నిరంతరం డ్రగ్స్పై నిఘా పెట్టారు. ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్లను నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేష్తో పాటు వెయిటింగ్లో ఉన్న రమేష్ రెడ్డిలను నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ను వెంటనే పసిగట్టే అత్యాధునిక పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







