విగ్గులో బంగారం పట్టివేత...
- February 02, 2022
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఓ మహిళ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది.విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా బయటపడదామని ప్లాన్ చేసింది.అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు.విగ్గులో దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు.శ్రీలంక నుంచి చెన్నైకి విమానంలో తలవెంట్రుకల్లో విగ్గులో దాచుకున్న 23 లక్షల విలువైన 525 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మహిళలను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







