ముంబైలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
- February 02, 2022
ముంబై: కరోనా ఉథృతి తగ్గుతోంది. దాంతో పలు రాష్ట్రాల్లో విధించిన కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కాగా మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కూడా నైట్ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. అయితే ముంబయిలో కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేశారు. కరోనా ఆంక్షలను కూడా సడలించారు. ఈ మేరకు నేటి నుంచే నగరంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్ పార్క్ లకు అనుమతి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామర్థ్యంతోనే నడిపించాలని నిబంధనను పెట్టారు. అలాగే బీచ్ లతో పాటు పార్కులు, పర్యాటక ప్రాంతాలను గతంలో లాగే తెరుచుకోనున్నాయి. అయితే అందరూ మాస్క్ లను తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ









