ముంబైలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
- February 02, 2022
ముంబై: కరోనా ఉథృతి తగ్గుతోంది. దాంతో పలు రాష్ట్రాల్లో విధించిన కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కాగా మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కూడా నైట్ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. అయితే ముంబయిలో కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేశారు. కరోనా ఆంక్షలను కూడా సడలించారు. ఈ మేరకు నేటి నుంచే నగరంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్ పార్క్ లకు అనుమతి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామర్థ్యంతోనే నడిపించాలని నిబంధనను పెట్టారు. అలాగే బీచ్ లతో పాటు పార్కులు, పర్యాటక ప్రాంతాలను గతంలో లాగే తెరుచుకోనున్నాయి. అయితే అందరూ మాస్క్ లను తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి