జనవరిలో 1,764 మంది వలసదారుల బహిష్కరణ
- February 02, 2022
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ వెల్లడించిన వివరాల ప్రకారం 2022 జనవరిలో అథారిటీస్ 1,764 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించారు. వీరిలో 1,058 మంది పురుషులు, 706 మంది మహిళలు వున్నారు. వలస చట్టాల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









