251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ
- March 29, 2016తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ చేసింది. ఈ మేరకు వీరంతా ఇవాళ వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు. 251 మంది ఖైదీల్లో 190మంది జీవిత ఖైదీలు కాగా మిగిలిన వారంతా ఇతర ఖైదీలు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ జనవరి 26న విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..