251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ
- March 29, 2016
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ చేసింది. ఈ మేరకు వీరంతా ఇవాళ వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు. 251 మంది ఖైదీల్లో 190మంది జీవిత ఖైదీలు కాగా మిగిలిన వారంతా ఇతర ఖైదీలు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ జనవరి 26న విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









