251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ
- March 29, 2016
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ చేసింది. ఈ మేరకు వీరంతా ఇవాళ వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు. 251 మంది ఖైదీల్లో 190మంది జీవిత ఖైదీలు కాగా మిగిలిన వారంతా ఇతర ఖైదీలు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ జనవరి 26న విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







