251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ

- March 29, 2016 , by Maagulf
251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ చేసింది. ఈ మేరకు వీరంతా ఇవాళ వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు. 251 మంది ఖైదీల్లో 190మంది జీవిత ఖైదీలు కాగా మిగిలిన వారంతా ఇతర ఖైదీలు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ జనవరి 26న విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com