వచ్చే నెలలో ఫుట్ బాల్ మ్యాచులకు బహ్రెయిన్ ఆతిథ్యం

- February 03, 2022 , by Maagulf
వచ్చే నెలలో ఫుట్ బాల్ మ్యాచులకు బహ్రెయిన్ ఆతిథ్యం

బహ్రెయిన్‌: వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. బహ్రెయిన్‌లోని సీనియర్ పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు వచ్చే నెలలో భారత్‌, బెలారస్ లతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచులను ఆడనుంది. మార్చి 23న రిఫాలోని నేషనల్ స్టేడియంలో భారత్ తో, మార్చి 29న బెలారస్‌తో బహ్రెయిన్ ఆడనుంది. AFC ఆసియా కప్ 2023 మూడవ రౌండ్ క్వాలిఫైయర్‌ సన్నాహాల్లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోటీలను నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com