వచ్చే నెలలో ఫుట్ బాల్ మ్యాచులకు బహ్రెయిన్ ఆతిథ్యం
- February 03, 2022
బహ్రెయిన్: వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. బహ్రెయిన్లోని సీనియర్ పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు వచ్చే నెలలో భారత్, బెలారస్ లతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచులను ఆడనుంది. మార్చి 23న రిఫాలోని నేషనల్ స్టేడియంలో భారత్ తో, మార్చి 29న బెలారస్తో బహ్రెయిన్ ఆడనుంది. AFC ఆసియా కప్ 2023 మూడవ రౌండ్ క్వాలిఫైయర్ సన్నాహాల్లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోటీలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







