వచ్చే నెలలో ఫుట్ బాల్ మ్యాచులకు బహ్రెయిన్ ఆతిథ్యం
- February 03, 2022
బహ్రెయిన్: వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. బహ్రెయిన్లోని సీనియర్ పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు వచ్చే నెలలో భారత్, బెలారస్ లతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచులను ఆడనుంది. మార్చి 23న రిఫాలోని నేషనల్ స్టేడియంలో భారత్ తో, మార్చి 29న బెలారస్తో బహ్రెయిన్ ఆడనుంది. AFC ఆసియా కప్ 2023 మూడవ రౌండ్ క్వాలిఫైయర్ సన్నాహాల్లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోటీలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









