వచ్చే నెలలో ఫుట్ బాల్ మ్యాచులకు బహ్రెయిన్ ఆతిథ్యం
- February 03, 2022
బహ్రెయిన్: వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. బహ్రెయిన్లోని సీనియర్ పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు వచ్చే నెలలో భారత్, బెలారస్ లతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచులను ఆడనుంది. మార్చి 23న రిఫాలోని నేషనల్ స్టేడియంలో భారత్ తో, మార్చి 29న బెలారస్తో బహ్రెయిన్ ఆడనుంది. AFC ఆసియా కప్ 2023 మూడవ రౌండ్ క్వాలిఫైయర్ సన్నాహాల్లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోటీలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









