పాడైపోయిన ఆహార పదార్థాల స్వాధీనం
- March 29, 2016
మున్సిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ (ఎంఎంఇ) ఇన్స్పెక్టర్స్ 350 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాల్ని సీజ్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పెరల్ ఖతార్లోని ఓ రెస్టారెంట్లో గల సీక్రెట్ వేర్హౌస్లో ఈ ఆహారపదార్థాల్ని కనుగొన్నారు. జ్యూస్ కాన్సన్ట్రేట్స్, ఫ్లేవరింగ్ సబ్స్టాన్సెస్, మీట్ డ్రెస్సింగ్స్, బ్లూ చీజ్ సాస్ స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నాయి. రెస్టారెంట్ మేనేజర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









