పాడైపోయిన ఆహార పదార్థాల స్వాధీనం

- March 29, 2016 , by Maagulf
పాడైపోయిన ఆహార పదార్థాల స్వాధీనం

మున్సిపాలిటీ మరియు ఎన్విరాన్‌మెంట్‌ మినిస్ట్రీ (ఎంఎంఇ) ఇన్‌స్పెక్టర్స్‌ 350 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాల్ని సీజ్‌ చేసినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పెరల్‌ ఖతార్‌లోని ఓ రెస్టారెంట్‌లో గల సీక్రెట్‌ వేర్‌హౌస్‌లో ఈ ఆహారపదార్థాల్ని కనుగొన్నారు. జ్యూస్‌ కాన్సన్‌ట్రేట్స్‌, ఫ్లేవరింగ్‌ సబ్‌స్టాన్సెస్‌, మీట్‌ డ్రెస్సింగ్స్‌, బ్లూ చీజ్‌ సాస్‌ స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నాయి. రెస్టారెంట్‌ మేనేజర్‌ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com