పాడైపోయిన ఆహార పదార్థాల స్వాధీనం
- March 29, 2016
మున్సిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ (ఎంఎంఇ) ఇన్స్పెక్టర్స్ 350 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాల్ని సీజ్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పెరల్ ఖతార్లోని ఓ రెస్టారెంట్లో గల సీక్రెట్ వేర్హౌస్లో ఈ ఆహారపదార్థాల్ని కనుగొన్నారు. జ్యూస్ కాన్సన్ట్రేట్స్, ఫ్లేవరింగ్ సబ్స్టాన్సెస్, మీట్ డ్రెస్సింగ్స్, బ్లూ చీజ్ సాస్ స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నాయి. రెస్టారెంట్ మేనేజర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







