కోవిడ్ 19: ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి
- February 05, 2022
కువైట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. మొత్తంగా 716,662 మంది కార్మికులు భారతదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో దాదాపు సగం మంది (330,058) యూఏఈ నుంచి వచ్చినవారే. సౌదీ అరేబియా (137,900), కువైట్ (97,802), ఒమన్ (72,259) ఆ తర్వాతి స్థానంలో వున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాల్ని పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు. స్వదేశానికి తిరిగి వచ్చినవారిని ఆదుకోవడంతోపాటు, కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయినవారికి తగిన సాయం అందించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







