'గిన్నిస్' కెక్కిన ప్రముఖ గాయని పి.సుశీల
- March 29, 2016
ప్రముఖ గాయని పి.సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, పాలు భాషల్లో పాటలు పాడిన ఆమెను గానకోకిలగా అభిమానులు పిలుచుకుంటారు. ఆరు భాషల్లో సోలో, డ్యూయట్, కోరస్ లతో కలిసి మొత్తం 17,695 పాటలను ఆమె పాడింది. ఈ అరుదైన ఘనత సాధించింనందుకు గాను ఆమె పేరు 'గిన్నిస్' లోకెక్కింది. కాగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె 1,336 యుగళగీతాలను ఆలపించింది. ఒకే గాయకుడితో కలిసి ఇన్ని యుగళగీతాలు పాడి ఈ జంట రికార్డు నమోదు చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









