ఏపీ సీఎం జగన్ తో అలీ సమావేశం
- February 15, 2022
అమరావతి : సినీనటుడు, వైస్సార్సీపీ నేత అలీ నేడు సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల ఇతర సినీ ప్రముఖులతో కలిసి తన వద్దకు వచ్చిన అలీని, మరోసారి కలవాలంటూ సీఎం జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో అలీ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో సమావేశమయ్యారు.అలీకి వైస్సార్సీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
2019 ఎన్నికల వేళ అలీ వైస్సార్సీపీ తీర్థుం పుచ్చుకోవడం తెలిసిందే.గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని అలీ ఆశించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే, వైస్సార్సీపీ అధినాయకత్వం మరోలా ఆలోచించింది. అయినప్పటికీ అలీ పార్టీ కోసం విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







