తసాత్తుర్ ఉల్లంఘనల్ని సరిచేసుకునేందుకు గ్రేస్ పీరియడ్ లేదు
- February 15, 2022
సౌదీ అరేబియా:నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసాత్తుర్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు గ్రేస్ పీరియడ్ వుండదని స్పష్టమైంది. ఫిబ్రవరి 16తో గడువు కాలం ముగుస్తుంది.గతంలో ఆగస్ట్ 23, 2021 నుంచి ఆరు నెలల వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.కాగా, ఈ ప్రోగ్రామ్ హెచ్చరికల మేరకు ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష 5 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా విధించడం జరుగుతుంది.ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థల అక్రమ ఆస్తులు, నిధుల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







