జెడ్డాలో కూల్చివేసిన ఆస్తులకు పరిహారం
- February 16, 2022
సౌదీ: జెడ్డాలో పునర్నిర్మాణం కోసం కూల్చివేసిన ఆస్తులకు సంబంధించి పరిహారం చెల్లింపు 60 రోజుల తర్వాత ప్రారంభమవుతుందని స్టేట్ ప్రాపర్టీస్ జనరల్ అథారిటీ (SPGA) గవర్నర్ ఇహ్సాన్ బఫకిహ్ తెలిపారు. కూల్చివేసిన వాటిల్లో 10-15 శాతం మాత్రమే చట్టపరమైన యాజమాన్య పత్రాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. కూల్చివేసిన ఆస్తుల విలువను అంచనా వేయడానికి కమిటీలను ఏర్పాటు చేశామని, ఆరు నెలల్లో పరిహారం చెల్లించబడుతుందని చెప్పారు. ఇప్పటివరకు కూల్చివేసిన వాటిల్లో సరైన టైటిల్ డీడ్ లు ఉన్నవి 10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉంటాయని, మిగిలినవి అత్యధికంగా అక్రమంగా నిర్మాణించినవని చెప్పారు. మురికివాడలు, నిర్దేశిత ఏరియాల్లో నివసించే వారి కోసం SPGA జారీ చేసిన ప్రమాణాలు సౌదీ అంతటా వర్తిస్తాయని బఫాకిహ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







