భర్త నుంచి నిరాదరణకు గురైన భార్యకు విడాకులు మంజూరు
- February 17, 2022
మనామా: హై షరియత్ కోర్టు, ఓ మహిళకు విడాకులు మంజూరు చేసింది. పదేళ్ళ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నారనీ, ఆర్థికంగా తనను ఇబ్బందులు పెడుతున్నారనీ బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ కేసులో బాధితురాలి వాదన నిజమేనని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







