అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఐదు గంటల్లో 692 ఉల్లంఘనలు
- February 18, 2022
కువైట్: అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఐదు గంటల్లో 692 ఉల్లంఘనల్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఏడుగురు కువైటీ మైనర్లున్నారు. ముగ్గురు వలసదారుల్ని కూడా అరెస్టు చేశారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ వీరి వద్ద లేదని అధికారులు గుర్తించారు. రెసిడెన్సీ ఉల్లంఘన నేపథ్యంలో ఇద్దరు వలసదారుల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







