అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఐదు గంటల్లో 692 ఉల్లంఘనలు
- February 18, 2022
కువైట్: అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఐదు గంటల్లో 692 ఉల్లంఘనల్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఏడుగురు కువైటీ మైనర్లున్నారు. ముగ్గురు వలసదారుల్ని కూడా అరెస్టు చేశారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ వీరి వద్ద లేదని అధికారులు గుర్తించారు. రెసిడెన్సీ ఉల్లంఘన నేపథ్యంలో ఇద్దరు వలసదారుల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..







