ఈద్ సెలవుల్లో విమాన ఛార్జీలు రెట్టింపు
- February 19, 2022
యూఏఈ: ఈద్ సెలవుల్లో విమాన చార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత విమాన టికెట్ ధరలు పెరగడం ప్రారంభమవుతుంది. బుకింగ్లు పెరిగేకొద్దీ విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఈద్ అల్ ఫితర్ వారంలో ఛార్జీలు రెట్టింపు కంటే ఎక్కువ అవుతాయి. ఈద్ వారంలో బంధువులను, తమకు ఇష్టమైన వారిని కలవడానికి లేదా విహారయాత్రల కోసం ప్రయాణించాలనుకునే వారు ముందుగానే టిక్కెట్ను బుక్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఆదాయ నిర్వహణ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. డిమాండ్ పెరిగే కొద్దీ విమాన ఛార్జీలను అవి పెంచుతాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







