'భారత వ్యతిరేక' కామెంట్స్ సమర్థించిన ఎంపీ శశి థరూర్ పై విమర్శలు
- February 19, 2022
కువైట్: ట్విటర్లో భారత వ్యతిరేక పోస్ట్ను సమర్థించిన ఎంపీ శశి థరూర్ను కువైట్లోని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పాకిస్థానీ ప్రభుత్వం నుండి 'పీస్ అంబాసిడర్' అనే అవార్డు పొందిన పాకిస్థానీ ఏజెంట్ చేసిన భారత వ్యతిరేక ట్వీట్ను భారత పార్లమెంటు సభ్యుడు రీట్వీట్ చేయడం బాధాకరం.. ఇలాంటి భారత వ్యతిరేక అంశాలను ప్రోత్సహించకూడదు అంటూ భారత రాయబార కార్యాలయం తన ట్వీట్లో పేర్కొంది. ఆ తర్వాత శశి థరూర్ స్పందించారు. భారత రాయబార కార్యాలయం అభిప్రాయాన్ని అంగీకరిస్తూ.. తన ట్వీట్తో వ్యక్తిని ఆమోదించనని చెప్పాడు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







