ఆంక్షల సడలింపుతో పెరిగిన విమాన ప్రయాణాలు
- February 19, 2022
గల్ఫ్: కరోనా వ్యాప్తి తగ్గడంతో పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పెరిగాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (లటా) ప్రకటించింది. ఇటీవలి కాలంలో విక్రయించిన అంతర్జాతీయ టిక్కెట్లు.. 2019 అమ్మకాలతో పోల్చితే 11 శాతం పెరుగుదల నమోదయిందని పేర్కొంది. కోవిడ్-19 సరిహద్దు ఆంక్షల సడలింపును మరిన్ని ప్రభుత్వాలు ప్రకటించడంతో టిక్కెట్ల విక్రయాలు పెరిగాయని వెల్లడించింది. ప్రపంచంలోని టాప్ 50 ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీ డేటా అధారంగా ఈ సర్వే చేసినట్టు లటా తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







