ఒమన్ దేశీయ విమానాల్లో పెరిగిన ప్రయాణికుల సంఖ్య
- February 20, 2022
ఒమన్: ఒమన్ దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2021లో దేశీయ విమానాలలో మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో 100.8 శాతం వృద్ధి నమోదు అయింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశీయ విమానాల సంఖ్య నవంబర్ 2021 చివరి నాటికి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2020లో ఇదే కాలంతో పోలిస్తే అరైవల్ విమానాలు 66.7 శాతం, డిపార్చర్ విమానాలు 65.9 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







