తక్కువ ధరకే ఖరీదైన మెడిసిన్: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ
- February 21, 2022
యూఏఈ: పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, మల్టిపుల్ మైలోమా, యాక్టివ్ అల్సరేటివ్ కొలిటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ ఇకపై తక్కువ ధరకే లభించనుంది. ఈ మేరకు ఆరోగ్యం, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), జాన్సన్ & జాన్సన్ వారి జాన్సెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లోబల్ హెల్త్కేర్ కన్సల్టింగ్ సంస్థ అయిన ఆక్సియోస్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీమా లేని, తక్కువ-ఆదాయ ప్రవాస రోగులకు ఆయా వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ ఒప్పందంతో ఖరీదైన మెడిసిన్ తక్కవ ధరకే అందుబాటులోకి రానుందని MoHAP వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









