తక్కువ ధరకే ఖరీదైన మెడిసిన్: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ
- February 21, 2022
యూఏఈ: పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, మల్టిపుల్ మైలోమా, యాక్టివ్ అల్సరేటివ్ కొలిటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ ఇకపై తక్కువ ధరకే లభించనుంది. ఈ మేరకు ఆరోగ్యం, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), జాన్సన్ & జాన్సన్ వారి జాన్సెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లోబల్ హెల్త్కేర్ కన్సల్టింగ్ సంస్థ అయిన ఆక్సియోస్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీమా లేని, తక్కువ-ఆదాయ ప్రవాస రోగులకు ఆయా వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ ఒప్పందంతో ఖరీదైన మెడిసిన్ తక్కవ ధరకే అందుబాటులోకి రానుందని MoHAP వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..







