పొగాకు స్మగ్లింగ్‌ చేసిన వ్యక్తికి 6 నెలల జైలు, ఫైన్

- February 21, 2022 , by Maagulf
పొగాకు స్మగ్లింగ్‌ చేసిన వ్యక్తికి 6 నెలల జైలు, ఫైన్

బహ్రెయిన్: పొగాకు స్మగ్లింగ్‌లో దోషిగా తేలిన వ్యక్తికి బహ్రెయిన్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రధాన నిందితుడికి కోర్టు 1,245 జరిమానా విధించింది. అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులు, ఉపయోగించిన వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నిషేధిత వస్తువులను స్మగ్లింగ్ చేసి విక్రయించేందుకు దిగుమతి చేసుకున్నట్లు నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com