ప్రయాణికులు తమ ఆభరణాలు, నగదు వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలి
- February 25, 2022
సౌదీ: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు, ప్రయాణీకుల నగదు, ఆభరణాల విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.విలువైన నగలు, లోహాలు, నగదుకి సంబంధించి అనుమతించబడిన పరిధిలోపు మాత్రమే వుండాలనీ, వీటికి సంబంధించిన వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించాల్సిందిగా సర్క్యులర్లో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







