ప్రయాణికులు తమ ఆభరణాలు, నగదు వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలి
- February 25, 2022
సౌదీ: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు, ప్రయాణీకుల నగదు, ఆభరణాల విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.విలువైన నగలు, లోహాలు, నగదుకి సంబంధించి అనుమతించబడిన పరిధిలోపు మాత్రమే వుండాలనీ, వీటికి సంబంధించిన వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించాల్సిందిగా సర్క్యులర్లో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









