ప్రయాణికులు తమ ఆభరణాలు, నగదు వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలి
- February 25, 2022
సౌదీ: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు, ప్రయాణీకుల నగదు, ఆభరణాల విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.విలువైన నగలు, లోహాలు, నగదుకి సంబంధించి అనుమతించబడిన పరిధిలోపు మాత్రమే వుండాలనీ, వీటికి సంబంధించిన వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించాల్సిందిగా సర్క్యులర్లో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..







