హౌతీల డ్రోన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- February 27, 2022
మనామా: సనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి సౌదీ అరేబియాలోని జిజాన్లోని అల్-జాదియిన్ దిశగా టెర్రరిస్టు సంస్థ హౌతీ మిలీషియా డ్రోన్ను ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరుల లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. సౌదీ అరేబియా తన భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టే చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించే ఇలాంటి దాడులను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







