హౌతీల డ్రోన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- February 27, 2022
మనామా: సనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి సౌదీ అరేబియాలోని జిజాన్లోని అల్-జాదియిన్ దిశగా టెర్రరిస్టు సంస్థ హౌతీ మిలీషియా డ్రోన్ను ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరుల లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. సౌదీ అరేబియా తన భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టే చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించే ఇలాంటి దాడులను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









