హౌతీల డ్రోన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- February 27, 2022
మనామా: సనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి సౌదీ అరేబియాలోని జిజాన్లోని అల్-జాదియిన్ దిశగా టెర్రరిస్టు సంస్థ హౌతీ మిలీషియా డ్రోన్ను ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరుల లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. సౌదీ అరేబియా తన భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టే చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించే ఇలాంటి దాడులను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









