హౌతీల డ్రోన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- February 27, 2022
మనామా: సనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి సౌదీ అరేబియాలోని జిజాన్లోని అల్-జాదియిన్ దిశగా టెర్రరిస్టు సంస్థ హౌతీ మిలీషియా డ్రోన్ను ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరుల లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. సౌదీ అరేబియా తన భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టే చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించే ఇలాంటి దాడులను ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







