యునెస్కో వారసత్వ జాబితాలో చేరేందుకోసం సంసిద్ధమవుతున్న మనామా మునిసిపాలిటీ
- February 28, 2022
బహ్రెయిన్: చారిత్రక మనామా మునిసిపాలిటీ భవనంలో కొన్ని కీలక మార్పులు చేపడుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చోటు దక్కించుకునేందుకోసం అవసరమైన మేర సుందరీకరణ చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ మరియు యాంటిక్విటీస్ (బిఎసిఎ), మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, ఈ చారిత్రక భవనాన్ని సుందరీకరించనున్నాయి. ఒరిజినల్ అర్బన్ ఫీచర్స్ అలాగే కమిషన్ ద్వారా ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం ఈ పనులు నిర్వహించనుంది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









