యునెస్కో వారసత్వ జాబితాలో చేరేందుకోసం సంసిద్ధమవుతున్న మనామా మునిసిపాలిటీ
- February 28, 2022
బహ్రెయిన్: చారిత్రక మనామా మునిసిపాలిటీ భవనంలో కొన్ని కీలక మార్పులు చేపడుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చోటు దక్కించుకునేందుకోసం అవసరమైన మేర సుందరీకరణ చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ మరియు యాంటిక్విటీస్ (బిఎసిఎ), మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, ఈ చారిత్రక భవనాన్ని సుందరీకరించనున్నాయి. ఒరిజినల్ అర్బన్ ఫీచర్స్ అలాగే కమిషన్ ద్వారా ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం ఈ పనులు నిర్వహించనుంది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









