వర్క్ ఫోర్స్ ని పెంచేందుకు కొత్త డ్రైవ్: యూఏఈ ప్రధాని

- March 01, 2022 , by Maagulf
వర్క్ ఫోర్స్ ని పెంచేందుకు కొత్త డ్రైవ్: యూఏఈ ప్రధాని

యూఏఈ: ప్రైవేట్ రంగంలో ఎమిరాటీ వర్క్ ఫోర్స్ ను పెంచడానికి కొత్త డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రకటించారు. సోమవారం ఎక్స్ పో 2020 దుబాయ్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశం తరువాత.. పౌరుల ఉపాధికి మద్దతు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం “అదనపు ప్రోత్సాహకాలను” అందిస్తుందని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ సెక్టార్ వర్క్ ఫోర్స్ లో 10 శాతం మంది సిటిజన్స్ ఉండేలా సెప్టెంబర్‌లో యూఏఈ ప్రణాళికలు రూపొందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com