యూఏఈ ట్రావెల్: కొత్త చెక్ ఇన్ సౌకర్యం ప్రారంభించిన ఎమిరేట్స్
- March 01, 2022
యూఏఈ: అజ్మన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో కలిసి కొత్త చెక్ ఇన్ సౌకర్యాన్ని అజ్మన్ మరియు నార్తరన్ ఎమిరేట్స్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అజ్మన్ సెంట్రల్ బస్ టెర్మినల్ వద్ద ఈ కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్ వెలుపల ఇదే తొలి రిమోట్ చెక్ ఇన్ సౌకర్యం. తమ ఇంటికి దగ్గరలో ప్రయాణీకులు త్వరగా చెక్ ఇన్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుంది. తద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. కోవిడ్ సంబంధిత మెడికల్ రికార్డుల్ని సైతం చెక్ ఇన్ చేయించుకోవచ్చు. బోర్డింగ్ పాసులూ పొందవచ్చు. టెర్మినల్ 3 వద్దకు వచ్చాక, నిర్దేశిత బ్యాగేజీ ఏరియా వద్ద తమ లగేజీని వుంచవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









