యూఏఈ ట్రావెల్: కొత్త చెక్ ఇన్ సౌకర్యం ప్రారంభించిన ఎమిరేట్స్
- March 01, 2022
యూఏఈ: అజ్మన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో కలిసి కొత్త చెక్ ఇన్ సౌకర్యాన్ని అజ్మన్ మరియు నార్తరన్ ఎమిరేట్స్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అజ్మన్ సెంట్రల్ బస్ టెర్మినల్ వద్ద ఈ కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్ వెలుపల ఇదే తొలి రిమోట్ చెక్ ఇన్ సౌకర్యం. తమ ఇంటికి దగ్గరలో ప్రయాణీకులు త్వరగా చెక్ ఇన్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుంది. తద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. కోవిడ్ సంబంధిత మెడికల్ రికార్డుల్ని సైతం చెక్ ఇన్ చేయించుకోవచ్చు. బోర్డింగ్ పాసులూ పొందవచ్చు. టెర్మినల్ 3 వద్దకు వచ్చాక, నిర్దేశిత బ్యాగేజీ ఏరియా వద్ద తమ లగేజీని వుంచవచ్చు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







