యూఏఈ ట్రావెల్: కొత్త చెక్ ఇన్ సౌకర్యం ప్రారంభించిన ఎమిరేట్స్
- March 01, 2022
యూఏఈ: అజ్మన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో కలిసి కొత్త చెక్ ఇన్ సౌకర్యాన్ని అజ్మన్ మరియు నార్తరన్ ఎమిరేట్స్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అజ్మన్ సెంట్రల్ బస్ టెర్మినల్ వద్ద ఈ కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్ వెలుపల ఇదే తొలి రిమోట్ చెక్ ఇన్ సౌకర్యం. తమ ఇంటికి దగ్గరలో ప్రయాణీకులు త్వరగా చెక్ ఇన్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుంది. తద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. కోవిడ్ సంబంధిత మెడికల్ రికార్డుల్ని సైతం చెక్ ఇన్ చేయించుకోవచ్చు. బోర్డింగ్ పాసులూ పొందవచ్చు. టెర్మినల్ 3 వద్దకు వచ్చాక, నిర్దేశిత బ్యాగేజీ ఏరియా వద్ద తమ లగేజీని వుంచవచ్చు.
తాజా వార్తలు
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!









