యూఏఈ ట్రావెల్: కొత్త చెక్ ఇన్ సౌకర్యం ప్రారంభించిన ఎమిరేట్స్
- March 01, 2022
యూఏఈ: అజ్మన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో కలిసి కొత్త చెక్ ఇన్ సౌకర్యాన్ని అజ్మన్ మరియు నార్తరన్ ఎమిరేట్స్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అజ్మన్ సెంట్రల్ బస్ టెర్మినల్ వద్ద ఈ కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్ వెలుపల ఇదే తొలి రిమోట్ చెక్ ఇన్ సౌకర్యం. తమ ఇంటికి దగ్గరలో ప్రయాణీకులు త్వరగా చెక్ ఇన్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుంది. తద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. కోవిడ్ సంబంధిత మెడికల్ రికార్డుల్ని సైతం చెక్ ఇన్ చేయించుకోవచ్చు. బోర్డింగ్ పాసులూ పొందవచ్చు. టెర్మినల్ 3 వద్దకు వచ్చాక, నిర్దేశిత బ్యాగేజీ ఏరియా వద్ద తమ లగేజీని వుంచవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







