కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

- March 03, 2022 , by Maagulf
కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మనామా: కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.ఈ కేసులో మొదటి వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించగా, మరో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు డ్రగ్స్ అలాగే పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కలిగి వున్న నేరాభియోగాల్ని కూడా ఎదుర్కొంటున్నారు.నిందితులకు 1,000 బహ్రెయినీ దినార్ల జరిమానా కూడా విధించడం జరిగింది. నిందితులు తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఓ ఫామ్‌లో వుంచి, అతన్ని తీవ్రంగా కొట్టినట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com