కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- March 03, 2022
మనామా: కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.ఈ కేసులో మొదటి వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించగా, మరో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు డ్రగ్స్ అలాగే పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కలిగి వున్న నేరాభియోగాల్ని కూడా ఎదుర్కొంటున్నారు.నిందితులకు 1,000 బహ్రెయినీ దినార్ల జరిమానా కూడా విధించడం జరిగింది. నిందితులు తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఓ ఫామ్లో వుంచి, అతన్ని తీవ్రంగా కొట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







