కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- March 03, 2022
మనామా: కిడ్నాప్ కేసులో ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.ఈ కేసులో మొదటి వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించగా, మరో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు డ్రగ్స్ అలాగే పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కలిగి వున్న నేరాభియోగాల్ని కూడా ఎదుర్కొంటున్నారు.నిందితులకు 1,000 బహ్రెయినీ దినార్ల జరిమానా కూడా విధించడం జరిగింది. నిందితులు తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఓ ఫామ్లో వుంచి, అతన్ని తీవ్రంగా కొట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









