భారత్ కరోనా అప్డేట్
- March 04, 2022
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. దేశంలో కొత్తగా 6,396 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,450 మందికోలుకున్నట్లు వివరించింది. కరోనాతో నిన్న 201 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లోల 69,897 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,23,67,070గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,14,589గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 178,29,13,060 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







