భారత్ కరోనా అప్డేట్
- March 04, 2022
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. దేశంలో కొత్తగా 6,396 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,450 మందికోలుకున్నట్లు వివరించింది. కరోనాతో నిన్న 201 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లోల 69,897 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,23,67,070గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,14,589గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 178,29,13,060 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









