రమదాన్ మాసంలో వారికి అదనపు జీతం
- March 04, 2022
ఒమన్: రమదాన్ మాసంలో సోషల్ సెక్యూరిటీ కేటగిరీ వారికి అదనపు జీతం చెల్లించాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఆ ప్రభావాన్ని వారిపై తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైతం బిన్ తారిక్ చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







