రమదాన్ మాసంలో వారికి అదనపు జీతం
- March 04, 2022
ఒమన్: రమదాన్ మాసంలో సోషల్ సెక్యూరిటీ కేటగిరీ వారికి అదనపు జీతం చెల్లించాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఆ ప్రభావాన్ని వారిపై తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైతం బిన్ తారిక్ చెప్పారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









