రమదాన్ మాసంలో వారికి అదనపు జీతం
- March 04, 2022
ఒమన్: రమదాన్ మాసంలో సోషల్ సెక్యూరిటీ కేటగిరీ వారికి అదనపు జీతం చెల్లించాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఆ ప్రభావాన్ని వారిపై తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైతం బిన్ తారిక్ చెప్పారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







