అనుమతి లేకుండా ఫోటోలు తీసిన ఆసియన్లపై చర్యలు
- March 04, 2022
కువైట్: సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్లో అనుమతి లేకుండా వీడియో తీసిన ఇద్దరు ఆసియా జాతీయులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీతో సదరు ఆసియన్లు.. ఒప్పందం ఉద్యోగులుగా క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కార్మికులు అకాడమీ లోపల ఉండగా.. పార్క్ చేసిన పెట్రోల్ కారుపై కూర్చుని ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









