అనుమతి లేకుండా ఫోటోలు తీసిన ఆసియన్లపై చర్యలు
- March 04, 2022
కువైట్: సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్లో అనుమతి లేకుండా వీడియో తీసిన ఇద్దరు ఆసియా జాతీయులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీతో సదరు ఆసియన్లు.. ఒప్పందం ఉద్యోగులుగా క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కార్మికులు అకాడమీ లోపల ఉండగా.. పార్క్ చేసిన పెట్రోల్ కారుపై కూర్చుని ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







