అనుమతి లేకుండా ఫోటోలు తీసిన ఆసియన్లపై చర్యలు
- March 04, 2022
కువైట్: సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్లో అనుమతి లేకుండా వీడియో తీసిన ఇద్దరు ఆసియా జాతీయులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీతో సదరు ఆసియన్లు.. ఒప్పందం ఉద్యోగులుగా క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కార్మికులు అకాడమీ లోపల ఉండగా.. పార్క్ చేసిన పెట్రోల్ కారుపై కూర్చుని ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







