అనుమతి లేకుండా ఫోటోలు తీసిన ఆసియన్లపై చర్యలు
- March 04, 2022
కువైట్: సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్లో అనుమతి లేకుండా వీడియో తీసిన ఇద్దరు ఆసియా జాతీయులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీతో సదరు ఆసియన్లు.. ఒప్పందం ఉద్యోగులుగా క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కార్మికులు అకాడమీ లోపల ఉండగా.. పార్క్ చేసిన పెట్రోల్ కారుపై కూర్చుని ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







