అర్దియా హత్యలు: పనిమనిషికి కస్టడీ
- March 05, 2022
కువైట్: అర్దియా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తుల హత్యకు సంబంధించి పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్నారు డిటెక్టివ్స్. రోజువారీ కూలీగా పని మనిషి మృతుల ఇంట్లో పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని విచారిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. పదునైన ఆయుధంతో ముగ్గురు వ్యక్తుల్ని కిరాతకంగా హతమార్చారు. హత్యలతోపాటు దొంగతనం కూడా జరిగిందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఎలాంటి విలువైన వస్తువులూ ఇంటి నుంచి అపహరణకు గురి కాలేదు.
తాజా వార్తలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!









