అర్దియా హత్యలు: పనిమనిషికి కస్టడీ
- March 05, 2022
కువైట్: అర్దియా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తుల హత్యకు సంబంధించి పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్నారు డిటెక్టివ్స్. రోజువారీ కూలీగా పని మనిషి మృతుల ఇంట్లో పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని విచారిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. పదునైన ఆయుధంతో ముగ్గురు వ్యక్తుల్ని కిరాతకంగా హతమార్చారు. హత్యలతోపాటు దొంగతనం కూడా జరిగిందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఎలాంటి విలువైన వస్తువులూ ఇంటి నుంచి అపహరణకు గురి కాలేదు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







