అర్దియా హత్యలు: పనిమనిషికి కస్టడీ
- March 05, 2022
కువైట్: అర్దియా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తుల హత్యకు సంబంధించి పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్నారు డిటెక్టివ్స్. రోజువారీ కూలీగా పని మనిషి మృతుల ఇంట్లో పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని విచారిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. పదునైన ఆయుధంతో ముగ్గురు వ్యక్తుల్ని కిరాతకంగా హతమార్చారు. హత్యలతోపాటు దొంగతనం కూడా జరిగిందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఎలాంటి విలువైన వస్తువులూ ఇంటి నుంచి అపహరణకు గురి కాలేదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







