అర్దియా హత్యలు: పనిమనిషికి కస్టడీ
- March 05, 2022
కువైట్: అర్దియా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తుల హత్యకు సంబంధించి పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్నారు డిటెక్టివ్స్. రోజువారీ కూలీగా పని మనిషి మృతుల ఇంట్లో పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని విచారిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. పదునైన ఆయుధంతో ముగ్గురు వ్యక్తుల్ని కిరాతకంగా హతమార్చారు. హత్యలతోపాటు దొంగతనం కూడా జరిగిందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఎలాంటి విలువైన వస్తువులూ ఇంటి నుంచి అపహరణకు గురి కాలేదు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







