ప్రత్యేకమైన వైట్ పాస్పోర్టుని ప్రారంభించిన దుబాయ్ ఎక్స్పో 2020
- March 05, 2022
దుబాయ్: లిమిటెడ్ ఎడిషన్ వైట్ పాస్ పోర్టుని ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభించింది. ఎక్స్పో సూపర్ ఫ్యాన్స్ కోసం దీన్ని ప్రారంభించారు. 31 మార్చి వరకు ఇది అందుబాటులో వుంటుంది. ప్రస్తుతం వున్న యెల్లో పాస్పోర్టు మీద కనీసం 100 స్టాంపులు వున్న ప్రయాణీకులు ఎక్స్పో విజిటర్ సెంటర్ వద్ద దాన్ని చూపించి వైట్ పాస్ పోర్ట్ మెమెంటోని ఉచితంగా పొందవచ్చు. సావనీర్ బుక్ ద్వారా ప్రతి పెవిలియన్ వద్ద స్టాంపుల్ని పొందవచ్చు. మొత్తం 200కి పైగా పెవిలియన్లు తమ సొంత స్టాంపుల్ని కలిగి వున్నాయి. స్పెషల్ డేస్ మరియు ఈవెంట్స్ కోసం ఎక్స్పో ప్రత్యేకంగా స్టాంపుల్ని విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్









