ప్రత్యేకమైన వైట్ పాస్పోర్టుని ప్రారంభించిన దుబాయ్ ఎక్స్పో 2020
- March 05, 2022
దుబాయ్: లిమిటెడ్ ఎడిషన్ వైట్ పాస్ పోర్టుని ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభించింది. ఎక్స్పో సూపర్ ఫ్యాన్స్ కోసం దీన్ని ప్రారంభించారు. 31 మార్చి వరకు ఇది అందుబాటులో వుంటుంది. ప్రస్తుతం వున్న యెల్లో పాస్పోర్టు మీద కనీసం 100 స్టాంపులు వున్న ప్రయాణీకులు ఎక్స్పో విజిటర్ సెంటర్ వద్ద దాన్ని చూపించి వైట్ పాస్ పోర్ట్ మెమెంటోని ఉచితంగా పొందవచ్చు. సావనీర్ బుక్ ద్వారా ప్రతి పెవిలియన్ వద్ద స్టాంపుల్ని పొందవచ్చు. మొత్తం 200కి పైగా పెవిలియన్లు తమ సొంత స్టాంపుల్ని కలిగి వున్నాయి. స్పెషల్ డేస్ మరియు ఈవెంట్స్ కోసం ఎక్స్పో ప్రత్యేకంగా స్టాంపుల్ని విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







