కోవిడ్ నిబంధనలను ఎత్తివేసిన సౌదీ
- March 06, 2022
సౌదీ: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి సంబంధించిన ముందుజాగ్రత్త, నివారణ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై సోషల్ డిస్టెన్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి కాదు. అలాగే రెండు పవిత్ర మస్జీదులతోపాటు అన్ని ప్రార్థన మందిరాల్లోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధనలను తొలగించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. డెవోటీస్ మాత్రం మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. సౌదీ అరేబియాకు వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా COVID-19 క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇకపై ప్రయాణీకులు వచ్చిన తర్వాత PCR పరీక్షను చేయించుకోవాల్సి అవసరం కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







