రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి: ఆమెను గుర్తించేందుకు ప్రయత్నాలు
- March 07, 2022
యూఏఈ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళను గుర్తించేందుకోసం ప్రజల సహకారాన్ని కోరుతున్నారు దుబాయ్ పోలీసులు. మృతురాల్ని ఆఫ్రికా మూలాలున్న వ్యక్తిగా గుర్తించారు. బుర్ దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలూ లభించలేదు. ఆమె తప్పిపోయినట్లుగా లేదా కనిపించడంలేదంటూ ఎలాంటి ఫిర్యాదులూ పోలీసులకు అందలేదు. వివరాలు తెలిస్తే, దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్ 04-901 నెంబరుకి ఫోన్ చేసి చెప్పాలని అధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







