రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి: ఆమెను గుర్తించేందుకు ప్రయత్నాలు
- March 07, 2022
యూఏఈ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళను గుర్తించేందుకోసం ప్రజల సహకారాన్ని కోరుతున్నారు దుబాయ్ పోలీసులు. మృతురాల్ని ఆఫ్రికా మూలాలున్న వ్యక్తిగా గుర్తించారు. బుర్ దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలూ లభించలేదు. ఆమె తప్పిపోయినట్లుగా లేదా కనిపించడంలేదంటూ ఎలాంటి ఫిర్యాదులూ పోలీసులకు అందలేదు. వివరాలు తెలిస్తే, దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్ 04-901 నెంబరుకి ఫోన్ చేసి చెప్పాలని అధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







