విద్యార్థుల్ని షిఫ్టుల వారీగా విభజించనున్న ఇండియన్ స్కూల్స్

- March 08, 2022 , by Maagulf
విద్యార్థుల్ని షిఫ్టుల వారీగా విభజించనున్న ఇండియన్ స్కూల్స్

ఒమన్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో, స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంటే, వారిని షిఫ్టుల వారీగా విభజించేందుకు ఇండియన్ స్కూల్స్ సమాయత్తమవుతున్నాయి. కోవిడ్ సంబంధిత ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా, కోవిడ్ నిబంధనల మేర.. ఆయా సౌకర్యాలు సరిపోని కారణంగానే, ఈ షిఫ్టుల వారీగా తరగతుల నిర్వహణ అన్న ఆలోచన తెరపైకొచ్చింది. ఈ ఆలోచనని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com