విద్యార్థుల్ని షిఫ్టుల వారీగా విభజించనున్న ఇండియన్ స్కూల్స్
- March 08, 2022
ఒమన్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో, స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంటే, వారిని షిఫ్టుల వారీగా విభజించేందుకు ఇండియన్ స్కూల్స్ సమాయత్తమవుతున్నాయి. కోవిడ్ సంబంధిత ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా, కోవిడ్ నిబంధనల మేర.. ఆయా సౌకర్యాలు సరిపోని కారణంగానే, ఈ షిఫ్టుల వారీగా తరగతుల నిర్వహణ అన్న ఆలోచన తెరపైకొచ్చింది. ఈ ఆలోచనని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







