10 టన్నుల 'పాన్' స్వాధీనం చేసుకున్న కస్టమ్స్
- March 09, 2022
కువైట్: షువైఖ్ పోర్ట్ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల 'పాన్' ఉన్న కంటైనర్ను మెరైన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్ గల్ఫ్ దేశం నుంచి వస్తోందని అధికారులు చెప్పారు. 'పాన్' ను రెడీమేడ్ దుస్తులలో దాచి తరలిస్తుండగా తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేసిన యజమానులను పిలిపించి, వారిపై అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







