10 టన్నుల 'పాన్' స్వాధీనం చేసుకున్న కస్టమ్స్
- March 09, 2022
కువైట్: షువైఖ్ పోర్ట్ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల 'పాన్' ఉన్న కంటైనర్ను మెరైన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్ గల్ఫ్ దేశం నుంచి వస్తోందని అధికారులు చెప్పారు. 'పాన్' ను రెడీమేడ్ దుస్తులలో దాచి తరలిస్తుండగా తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేసిన యజమానులను పిలిపించి, వారిపై అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







