భారత్ కరోనా అప్డేట్
- March 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 4,575 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 46,962గా ఉంది. నిన్న కరోనా నుంచి 7,416 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు మొత్తం 4,24,13,566 మంది కరోనా నుంచి కోలుకున్నారు.రోజువారీ పాజిటివిటీ రేటు 0.51 శాతంగా ఉంది.ఇప్పటి వరకు మొత్తం 77.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారు.నిన్న 8,97,904 టెస్టులు చేశారు.ఇప్పటివరకు మొత్తం 179.33 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







