భారత్ కరోనా అప్డేట్
- March 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 4,575 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 46,962గా ఉంది. నిన్న కరోనా నుంచి 7,416 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు మొత్తం 4,24,13,566 మంది కరోనా నుంచి కోలుకున్నారు.రోజువారీ పాజిటివిటీ రేటు 0.51 శాతంగా ఉంది.ఇప్పటి వరకు మొత్తం 77.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారు.నిన్న 8,97,904 టెస్టులు చేశారు.ఇప్పటివరకు మొత్తం 179.33 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







