చమురు ధరల విషయమై బైడెన్ని లైట్ తీసుకున్న సౌదీ, యూఏఈ
- March 09, 2022యూఏఈ: సౌదీ అలాగే యూఏఈ నాయకత్వం, చమురు ధరల విషయమై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదనల్ని లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్ కూడా బైడెన్తో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, ఈ ఇరువురూ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ మాట్లాడారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







