చమురు ధరల విషయమై బైడెన్ని లైట్ తీసుకున్న సౌదీ, యూఏఈ
- March 09, 2022యూఏఈ: సౌదీ అలాగే యూఏఈ నాయకత్వం, చమురు ధరల విషయమై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదనల్ని లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్ కూడా బైడెన్తో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, ఈ ఇరువురూ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ మాట్లాడారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







