బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష కేసులో ట్విస్ట్
- March 09, 2022
బహ్రెయిన్: ఫోర్జరీ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన వ్యక్తికి సంబంధించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్సాషన్ కోర్టు నిందితుడిపై అభియోగాలకు సంబంధించి ఊరటనిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే 22,000 బహ్రెయినీ దినార్లను నిందితుడు తమ్కీన్ నుంచి మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టుల్ని ఫేక్ చేసి నేషనల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ద్వారా నిందితుడు లబ్ది పొందినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ మేరకు అధికారిక బృందం తనిఖీలు నిర్వహించగా, కేవలం ముగ్గురు ఆసియా జాతీయులు మాత్రమే సదరు భవనంలో పనిచేస్తున్నట్లు తేలింది. కాగా, కస్సాషన్ కోర్టు ఈ కేసుని హై అప్పీల్ కోర్టుకి పునర్విచారణ నిమిత్తం పంపడం జరిగింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







