బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష కేసులో ట్విస్ట్
- March 09, 2022
బహ్రెయిన్: ఫోర్జరీ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన వ్యక్తికి సంబంధించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్సాషన్ కోర్టు నిందితుడిపై అభియోగాలకు సంబంధించి ఊరటనిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే 22,000 బహ్రెయినీ దినార్లను నిందితుడు తమ్కీన్ నుంచి మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టుల్ని ఫేక్ చేసి నేషనల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ద్వారా నిందితుడు లబ్ది పొందినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ మేరకు అధికారిక బృందం తనిఖీలు నిర్వహించగా, కేవలం ముగ్గురు ఆసియా జాతీయులు మాత్రమే సదరు భవనంలో పనిచేస్తున్నట్లు తేలింది. కాగా, కస్సాషన్ కోర్టు ఈ కేసుని హై అప్పీల్ కోర్టుకి పునర్విచారణ నిమిత్తం పంపడం జరిగింది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







