మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనలో ఉపరాష్ట్రపతి
- March 09, 2022
ఐజ్వాల్: నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనకు విచ్చేశారు.ఈ సందర్భంగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, మిజోరం ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ లల్తాంగ్లియానా, రాజ్యసభ ఎంపీ కె.వన్లవేన, ఇతర ప్రముఖుల లెంగ్ పుయ్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి ని, మిజోరం ముఖ్యమంత్రి జోరంతుంగ మర్యాదపూర్వకంగా కలిశారు.
సాయంత్రం మిజోరం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, మిజోరం సంస్కృతిని ప్రతిబింబించే సర్లాంకై, చీలం, కెరా నృత్య రూపాలను ఉపరాష్ట్రపతి తిలకించారు. అనంతరం కళాకారులను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.మార్చి 10వ తేదీ ఉదయం మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు.


తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







