మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనలో ఉపరాష్ట్రపతి
- March 09, 2022
ఐజ్వాల్: నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనకు విచ్చేశారు.ఈ సందర్భంగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, మిజోరం ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ లల్తాంగ్లియానా, రాజ్యసభ ఎంపీ కె.వన్లవేన, ఇతర ప్రముఖుల లెంగ్ పుయ్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి ని, మిజోరం ముఖ్యమంత్రి జోరంతుంగ మర్యాదపూర్వకంగా కలిశారు.
సాయంత్రం మిజోరం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, మిజోరం సంస్కృతిని ప్రతిబింబించే సర్లాంకై, చీలం, కెరా నృత్య రూపాలను ఉపరాష్ట్రపతి తిలకించారు. అనంతరం కళాకారులను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.మార్చి 10వ తేదీ ఉదయం మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు.


తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







