బహ్రెయిన్ లో ‘మనామా గోల్డ్’ ఫెస్టివల్
- March 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) రాజ్యంలో మొట్టమొదటిసారిగా మనామా సౌక్లో "మనమా గోల్డ్" ఫెస్టివల్ ను నిర్వహించనుంది. మార్చి 20 నుండి ఏప్రిల్ 20 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లను విక్రయించే దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా BTEA.. ఎగ్జిబిషన్లు, సాంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బంగారు పరిశ్రమ, బహ్రెయిన్ లోని వాణిజ్యంపై డాక్యుమెంటరీలు, పిల్లల కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్, బహుమతులు అందించే ఈవెంట్లతోపాటు అనేక అనుబంధ ఈవెంట్లను నిర్వహిస్తుంది. మనామా డిజిటల్ మ్యూజియం "ది మనామా స్టోరీ" సహకారంతో అధికార యంత్రాంగం ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







