అబుధాబిలో విద్యార్థులకు మాస్క్ నిబంధన తొలగింపు
- March 10, 2022
అబుధాబి: స్కూల్ స్టూడెంట్స్ కోసం కోవిడ్ -19 ప్రోటోకాల్లలో కొత్త మార్పుల చేశారు. వీటి ప్రకారం అబుధాబి పాఠశాలల్లోని విద్యార్థులు ఫేస్ మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. బుధవారం ప్రైవేట్ పాఠశాలలకు జారీ చేసిన సర్క్యులర్లో అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ విభాగం (అడెక్) బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులకు సోషల్ డిస్టెన్స్ ఐచ్ఛికమని పేర్కొన్న విషయం తెలిసిందే.అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ ఆమోదం మేరకు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







