అబుధాబిలో విద్యార్థులకు మాస్క్ నిబంధన తొలగింపు
- March 10, 2022
అబుధాబి: స్కూల్ స్టూడెంట్స్ కోసం కోవిడ్ -19 ప్రోటోకాల్లలో కొత్త మార్పుల చేశారు. వీటి ప్రకారం అబుధాబి పాఠశాలల్లోని విద్యార్థులు ఫేస్ మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. బుధవారం ప్రైవేట్ పాఠశాలలకు జారీ చేసిన సర్క్యులర్లో అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ విభాగం (అడెక్) బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులకు సోషల్ డిస్టెన్స్ ఐచ్ఛికమని పేర్కొన్న విషయం తెలిసిందే.అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ ఆమోదం మేరకు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







