తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలు అరెస్ట్
- March 10, 2022
కువైట్: తమ తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. బాలికలు తమ తల్లిని చంపి.. చెత్త సంచిలో తలను పెట్టి చెత్తకుప్పలో పడేశారు. దోహా ప్రాంతంలోని వారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలను అరెస్టు చేసిన భద్రతా దళాలు.. కేసులో మరింత పురోగతి సాధించేందుకు దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







