తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలు అరెస్ట్
- March 10, 2022
కువైట్: తమ తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. బాలికలు తమ తల్లిని చంపి.. చెత్త సంచిలో తలను పెట్టి చెత్తకుప్పలో పడేశారు. దోహా ప్రాంతంలోని వారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలను అరెస్టు చేసిన భద్రతా దళాలు.. కేసులో మరింత పురోగతి సాధించేందుకు దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







