తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలు అరెస్ట్
- March 10, 2022
కువైట్: తమ తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. బాలికలు తమ తల్లిని చంపి.. చెత్త సంచిలో తలను పెట్టి చెత్తకుప్పలో పడేశారు. దోహా ప్రాంతంలోని వారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలను అరెస్టు చేసిన భద్రతా దళాలు.. కేసులో మరింత పురోగతి సాధించేందుకు దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







