రెండు పవిత్ర మసీదుల వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీని ఎత్తివేసిన సౌదీ అరేబియా
- March 10, 2022
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, మక్కాలోని గ్రాండ్ మసీదు అలాగే మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం వెలుపల నుంచి వచ్చే యాత్రీకులకు సంబంధించి ఇమ్యునైజేషన్ డేట రిజిస్ట్రేషన్ పక్రియను కూడా ఎత్తివేశారు. కాగా, ఉమ్రా ప్రార్థనలకు అలాగే అల్ రావ్దాహ్ అల్ షరీఫా సందర్శనకు మాత్రం అనుమతులు తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చేవారికి వచ్చిన వెంటనే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ చూపించాల్సి రావడం, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వంటివాటిని కూడా తొలగించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







