రెండు పవిత్ర మసీదుల వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీని ఎత్తివేసిన సౌదీ అరేబియా
- March 10, 2022
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, మక్కాలోని గ్రాండ్ మసీదు అలాగే మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం వెలుపల నుంచి వచ్చే యాత్రీకులకు సంబంధించి ఇమ్యునైజేషన్ డేట రిజిస్ట్రేషన్ పక్రియను కూడా ఎత్తివేశారు. కాగా, ఉమ్రా ప్రార్థనలకు అలాగే అల్ రావ్దాహ్ అల్ షరీఫా సందర్శనకు మాత్రం అనుమతులు తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చేవారికి వచ్చిన వెంటనే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ చూపించాల్సి రావడం, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వంటివాటిని కూడా తొలగించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







