'వరల్డ్ ఆర్ట్ దుబాయ్' లో తెలుగమ్మాయి
- March 12, 2022
హైదరాబాద్ కు చెందిన లక్ష్మి వక్కలంక సైన్సు లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి డిగ్రీ కంప్యూటరు ప్రోగ్రామింగు అభిరుచితో నేర్చుకుని స్వయంకృషితో ఆ రంగములో విశేష ప్రతిభకు దుబాయ్ ను వేదికగా చేసుకున్నారు.స్లాడ్స్ అడ్వరుటైజింగు సంస్థ నెలకొల్పి దుబాయ్ కేంద్రముగా చేసుకుని, హైదరాబాద్ లో కూడా బ్రాంచి స్థాపించారు.
గత 25 సంవత్సరాలుగా యూఏఈ లో నివసిస్తూ గత ఏడాది యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్న వేళ తనకి ఒక ఆలోచన వచ్చింది.గత 50 సంవత్సరాలలో, ఒక 50 ముఖ్యమైన దేశ విజయాలు గానీ ముఖ్యమైన అభివృద్ధి విషయాలు గానీ ఎంచుకుని, "UAE's Accomplishments & Ambitions" అనే పేరిట 50 యక్రిలిక్ మిక్స్డ్ మీడియా పెయింటింగ్లు (80x100 సెం.మీ.) ఫ్రేమ్డ్ కాన్వాస్లు మీద చిత్రీకరించారు.
ప్రతి ఏటా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) వారు నిర్వహించే "వరల్డ్ ఆర్ట్ దుబాయ్" అనే ఆర్ట్ ఎక్సిబిషన్ లో ఈ నెల మార్చ్ 16 నుండి 19 వరకు జరగనుంది.ఈ ఆర్ట్ ఎక్సిబిషన్ లో లక్ష్మి వక్కలంక తన ఆర్ట్ వర్క్ ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







