'వరల్డ్ ఆర్ట్ దుబాయ్' లో తెలుగమ్మాయి
- March 12, 2022
హైదరాబాద్ కు చెందిన లక్ష్మి వక్కలంక సైన్సు లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి డిగ్రీ కంప్యూటరు ప్రోగ్రామింగు అభిరుచితో నేర్చుకుని స్వయంకృషితో ఆ రంగములో విశేష ప్రతిభకు దుబాయ్ ను వేదికగా చేసుకున్నారు.స్లాడ్స్ అడ్వరుటైజింగు సంస్థ నెలకొల్పి దుబాయ్ కేంద్రముగా చేసుకుని, హైదరాబాద్ లో కూడా బ్రాంచి స్థాపించారు.
గత 25 సంవత్సరాలుగా యూఏఈ లో నివసిస్తూ గత ఏడాది యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్న వేళ తనకి ఒక ఆలోచన వచ్చింది.గత 50 సంవత్సరాలలో, ఒక 50 ముఖ్యమైన దేశ విజయాలు గానీ ముఖ్యమైన అభివృద్ధి విషయాలు గానీ ఎంచుకుని, "UAE's Accomplishments & Ambitions" అనే పేరిట 50 యక్రిలిక్ మిక్స్డ్ మీడియా పెయింటింగ్లు (80x100 సెం.మీ.) ఫ్రేమ్డ్ కాన్వాస్లు మీద చిత్రీకరించారు.
ప్రతి ఏటా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) వారు నిర్వహించే "వరల్డ్ ఆర్ట్ దుబాయ్" అనే ఆర్ట్ ఎక్సిబిషన్ లో ఈ నెల మార్చ్ 16 నుండి 19 వరకు జరగనుంది.ఈ ఆర్ట్ ఎక్సిబిషన్ లో లక్ష్మి వక్కలంక తన ఆర్ట్ వర్క్ ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







