గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్న వ్యాపారుల అరెస్ట్
- March 12, 2022
కువైట్: సెక్యూరిటీ క్యాంపెయిన్లో భాగంగా అథారిటీస్, పలువురు వీధి వ్యాపారుల్ని అరెస్టు చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫహాహీల్ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. మనుషులు తినడానికి ఈ ఆహార పదార్థాలు హానికరమైనవిగా గుర్తించారు అధికారులు. పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అలాగే ఫుడ్ అథారిటీ ఈ తనిఖీల్ని నిర్వహించాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







